ఉపాధ్యాయులకు వంందనాలు, విద్యార్థులకు శుభాశీస్సులు. ప్రసుత్తం కోవిడ్-19 వలన ప్రశ్నపత్రం నందు మార్పులు వచ్చినవి, ఇంతకు మునుపు పేపర్-1(ఫిజికల్ సైన్స్) , పేవర్-2 (జీవశాస్ర్తం) ఉండేవి, ప్రసుత్తం రెండింటిని కలిపి ఒకే పేపర్ గా మార్చడం జరిగినది. ఇది కేవలం మీ అవగాహన కోరకు మాత్రమే తయారు చేయబడినది. గమనించగలరు.
ముఖ్యగమనిక- క్రింద గల కామెంట్ బాక్స్ ద్వారా మీ పేరు, అభిప్రాయం, సలహాలు, సూచనలు తెలుపడం మరవద్దు.
ధన్యవాదాలతో
సదా మీ సేవలో
అనిల్ శెట్టి.
It is very useful for us
ReplyDeleteSir I suggest to conduct P.S and N.S separately because there is enough time
Yes, Ur Correct But Our Govt., Discussion has to follow. In my view it is very Tripical to write two different subjects in a same time.
ReplyDelete